ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్సకారులకు సీఎం జగన్ భరోసా నిధులు

ABN, First Publish Date - 2021-05-18T18:12:27+05:30

వైఎస్సార్ మత్స్యకారుల భరోసా ఆర్థిక సాయంగా సీఎం జగన్ రూ. 10వేలు అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్సార్ మత్స్యకారుల భరోసా ఆర్థిక సాయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ. 10వేలు అందించారు.  సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు. మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన లక్షా 19వేల మంది మత్స్యకారులకు ఆయన భరోసా ఇచ్చారు. చేపలవేట నిషేధ సమయంలో ఏటా రూ. 10 వేల చొప్పున సాయం అందజేస్తామన్నారు. వరుసగా నగదు జమచేయడం ఇది మూడో ఏడాదని అన్నారు. పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంలో ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందన్నారు.

Updated Date - 2021-05-18T18:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising