18 నుంచి గోదావరి కాల్వల మూసివేత
ABN, First Publish Date - 2021-04-14T23:40:23+05:30
జిల్లాలోని కోనసీమకు నీరందించే గోదావరి కాల్వలను ఈ నెల 18వ తేదీ నుంచి మూసివేయాలని అధికారులు
పశ్చిమ గోదావరి: జిల్లాలోని కోనసీమకు నీరందించే గోదావరి కాల్వలను ఈ నెల 18వ తేదీ నుంచి మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి రేపటి నుంచి కాల్వలను మూసివేయాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పంటలకు సాగునీరు అవసరం కావడంతో మరో మూడు రోజుల పాటు నిర్ణయాన్ని అధికారులు వాయిదా వేశారు.
Updated Date - 2021-04-14T23:40:23+05:30 IST