ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేసీ రాజశేఖర్‌కు జడ్పీ ఇన్‌చార్జి సీఈవో బాధ్యతలు

ABN, First Publish Date - 2021-04-18T06:13:39+05:30

జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జి సీఈవోగా జేసీ రాజశేఖర్‌ను నియమిస్తూ కలెక్టర్‌ హరినారాయణన్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 17: జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జి సీఈవోగా జేసీ రాజశేఖర్‌ను నియమిస్తూ కలెక్టర్‌ హరినారాయణన్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత సీఈవో ప్రభాకర్‌రెడ్డికి  కరోనా సోకడంతో ఆయన హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంటి నుంచి ఆయన విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆయన తాజాగా చికిత్సకోసం ఆస్పత్రిలో చేరినట్లు కలెక్టరేట్‌ వర్గాలు చెప్పాయి. దీంతో జడ్పీ దైనందిన వ్యవహారాల కోసం ఇన్‌చార్జి సీఈవోగా జేసీ రాజశేఖర్‌ను కలెక్టర్‌ నియమించారు. ప్రభాకర్‌రెడ్డి తిరిగి విధుల్లో చేరేంత వరకు ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.


Updated Date - 2021-04-18T06:13:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising