ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి జూ పార్కు మూత

ABN, First Publish Date - 2021-05-05T06:44:17+05:30

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూ పార్కు)ను బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు క్యూరేటర్‌ హిమశైలజ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(అటవీశాఖ), మే 4: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూ పార్కు)ను బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు క్యూరేటర్‌ హిమశైలజ తెలిపారు. కరోనా సెంకడ్‌ వేవ్‌ ఉధ్రుతంగా ఉండడంతో జంతువుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి, వన్యప్రాణి విభాగం ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రదీప్‌కుమార్‌ ఆదేశాల మేరకు మూతవేస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది మాత్రం రోజూ విధులకు హాజరై, వన్యప్రాణుల సంరక్షణ చూసుకుంటారన్నారు. 

Updated Date - 2021-05-05T06:44:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising