ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-10-19T04:31:38+05:30

కుప్పం-వి.కోట ప్రధానరహదారిలో గంధారమాకులపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన శివకుమార్‌ కుమారుడు సాయికుమార్‌ (24) మృతి చెందాడు.

సాయికుమార్‌(ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వి.కోట, అక్టోబరు18: కుప్పం-వి.కోట ప్రధానరహదారిలో గంధారమాకులపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన శివకుమార్‌ కుమారుడు సాయికుమార్‌ (24) మృతి చెందాడు. ఆదివారం కర్ణాటక ప్రాంతం నుంచి ఓ ఆటో వి.కోటకు వస్తూ గంధారమాకులపల్లె సమీపంలో ప్రమాదవశాత్తూ కారును ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సాయికుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  బేతమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-19T04:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising