ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2021-07-23T21:35:12+05:30

ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో జరిగిన వివాదం వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గంగాధర నెల్లూరు మండలం ఎట్టెరి వద్ద ఈ ఘటన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చిత్తూరు: ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో జరిగిన వివాదం  వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గంగాధర నెల్లూరు మండలం ఎట్టెరి వద్ద ఈ ఘటన జరిగింది.  వైసీపీ నేత,  ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ విజయానంద్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బ్యానర్లు ఒకే చోట కట్టాలనే విషయంలో ఒడ్డుపల్లి ఎట్టేరి గ్రామాల యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్లింది.  చిత్తూరు, పుత్తూరు రహదారిలోని  కోటగరం వద్ద బ్యానర్లు కట్టే విషయంలో ఇరు గ్రామాల యువకులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాట్లాడటంతో గొడవ సర్దుమణిగింది.

Updated Date - 2021-07-23T21:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising