ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటెండర్‌ హత్య కేసులో భార్యే నిందితురాలు

ABN, First Publish Date - 2021-07-30T07:21:25+05:30

చిత్తూరు కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న వాసు (46) హత్య కేసులో ఆయన భార్య స్వప్నప్రియను నిందితురాలిగా తేల్చారు.

స్వప్న ప్రియ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రగిరి, జూలై 29: చిత్తూరు కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న వాసు (46) హత్య కేసులో ఆయన భార్య స్వప్నప్రియను నిందితురాలిగా తేల్చారు. ఈ మేరకు గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ అరిగెలవారిపల్లెకు చెందిన వాసు, కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తూ చిత్తూరులోనే నివాసం ఉండేవారు. అతడి కుమారుడిని బంధువుల ఇంటికి పంపారు. ఆ సమయంలో వాసుకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పట్లో స్వప్నప్రియ తెలిపింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చంద్రగిరి పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెడ భాగంలో ఉరి వేసిన గుర్తులు ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నివేదిక తెప్పించారు. ఈ నెల 19న కేసు నమోదుకాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టిన ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసును చిత్తూరు పోలీసులకు బదలాయించారు. 

Updated Date - 2021-07-30T07:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising