ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పగలూ, రాత్రీ ఏం పనబ్బా?

ABN, First Publish Date - 2021-06-20T06:21:23+05:30

అసలే కరోనా కాలం. అందునా కర్ఫ్యూ. ఆంక్షలు, నిబంధనలు అమలులో ఉన్న రోజులు. అయినా పలమనేరు పట్టణంలోని మైన్స్‌ ఏడీ కార్యాలయం మాత్రం గత కొన్ని రోజులుగా రాత్రి 10 గంటల వరకు పనిచేస్తోంది.

రాత్రి 8 గంటల సమయంలో మైన్స్‌ కార్యాలయంలో ఏడీ రామచంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు : అసలే కరోనా కాలం. అందునా కర్ఫ్యూ. ఆంక్షలు, నిబంధనలు అమలులో ఉన్న రోజులు. అయినా  పలమనేరు పట్టణంలోని మైన్స్‌ ఏడీ కార్యాలయం మాత్రం గత కొన్ని రోజులుగా రాత్రి 10 గంటల వరకు పనిచేస్తోంది. పగలూ రాత్రీ సిబ్బంది బిజీ బిజీగా పనిచూస్తూ కనిపిస్తున్నారు. ఈ కార్యాలయంలోనే పలువురు కొవిడ్‌ బారిన పడ్డారు కూడా. ఒకరి కుటుంబ సభ్యులు చనిపోయారు. అయినా అంత అత్యవసర విధులు ఏమిటో, ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులు అడిగిన సమాచారం కోసం రాత్రి అయినా పనిచేయక తప్పడం లేదని ఒక అధికారి చెబుతున్నారు. అటువంటి అవసరమే ఉంటే 80 శాతం మంది సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఏమిటో అంతుపట్టడం లేదు. వీరి కర్తవ్య దీక్షకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.



 



Updated Date - 2021-06-20T06:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising