ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిని కాజేసిన ఉద్యోగులను తొలగించాలి

ABN, First Publish Date - 2021-07-25T06:08:55+05:30

పీలేరు పరిసరాల్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి భవనాలను నిర్మించుకుని అమ్ముకున్న ప్రభుత్వ ఉద్యోగులను తక్షణం విధుల నుంచి తొలగించాలని సీపీఐ జిల్లా నాయకుడు టిఎల్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, జూలై 24: పీలేరు పరిసరాల్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి భవనాలను నిర్మించుకుని అమ్ముకున్న ప్రభుత్వ ఉద్యోగులను తక్షణం విధుల నుంచి తొలగించాలని సీపీఐ జిల్లా నాయకుడు టిఎల్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధ్యత గల అధికారులు కబ్జాదారులతో చేతులు కలిపి ప్రభుత్వ భూమిని కాజేయడం  దుర్మార్గమన్నారు. ఇలాంటి అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. 

Updated Date - 2021-07-25T06:08:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising