ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

ABN, First Publish Date - 2021-02-07T05:20:01+05:30

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ మంత్రి పరసా రత్నం పేర్కొన్నారు

మీడియాతో మట్లాడుతున్న మాజీ మంత్రి పరసా రత్నం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి పరసా రత్నం


తిరుపతి (తిలక్‌రోడ్డు), ఫిబ్రవరి 6: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ మంత్రి పరసా రత్నం పేర్కొన్నారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 1966లో అమృతరావు 20రోజులు నిరాహరదీక్ష చేయడంతో 1971లో 2400 టన్నులతో  ప్రారంభించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-02-07T05:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising