ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారికి గోదామాలలు

ABN, First Publish Date - 2021-01-16T05:18:23+05:30

శ్రీవారికి మహాభక్తురాలైన (ఆండాళ్‌ అమ్మవారు) గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు గోదామాలలు అలంకరించారు.

ఆండాళ్‌ మాలలు తీసుకొస్తున్న జీయర్‌ స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జనవరి15 (ఆంధ్రజ్యోతి): శ్రీవారికి మహాభక్తురాలైన (ఆండాళ్‌ అమ్మవారు) గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు గోదామాలలు అలంకరించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్‌ గోదాదేవి చెంత నుంచి ఈ మాలలను తిరుమల పెద్దజీయర్‌ మఠానికి శుక్రవారం ఉదయం తీసుకొచ్చారు. మఠం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఈ మాలలను పెద్దజీయర్‌ శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం మూలమూర్తికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద, చిన్న జీయర్‌స్వాములు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising