ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్నం 12 పైన కాణిపాకంలో దర్శనాలు రద్దు

ABN, First Publish Date - 2021-05-05T05:36:09+05:30

కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమై కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), మే 5: కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమై కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు మంగళవారం తెలిపారు. ఆలయంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి దర్శనం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలపై స్వామికి నిర్వహించే నివేదనలు, త్రికాల పూజలు, మహాహారతిని ఏకాంతంగా అర్చకులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామికి నిర్వహించే పాలాభిషేకం, ప్రత్యేక అభిషేకం, గణపతి హోమం, నిత్యకల్యాణోత్సవానికి టికెట్లు తీసుకొన్న భక్తులు సేవల్లో పాల్గొన వచ్చునన్నారు. ఈ నిబంధనలు బుధవారం నుంచి అమలవుతాయని ఈవో తెలిపారు.


Updated Date - 2021-05-05T05:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising