ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారిని దర్శించుకున్న విద్యావల్లభ తీర్థ

ABN, First Publish Date - 2021-10-20T07:48:51+05:30

కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని కనియూరు మఠాధిపతి విద్యావల్లభ తీర్థస్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో విద్యావల్లభ తీర్థస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని కనియూరు మఠాధిపతి విద్యావల్లభ తీర్థస్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీవారి ఆలయ అర్చకులు, డిప్యూటీఈవో రమే్‌షబాబు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన విద్యావల్లభ తీర్థ స్వామి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-10-20T07:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising