ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి

ABN, First Publish Date - 2021-12-04T05:49:09+05:30

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్‌ నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం మదనపల్లె మండలంలోని వేంపల్లె, మాలేపాడు పంచాయతీల్లో జరిగిన ఉపాఽధి పనులను ఆయనతో పాటు రాష్ట్ర కోఆర్డినేటర్‌ సుధీర్‌, అంబుడ్స్‌పర్సన్‌ పద్మజ, ఏపీడీ చందన తదితరులు తనిఖీ చేశారు.

కొండమీద తాండాలో రోజా తోట పరిశీలన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె రూరల్‌, డిసెంబరు 3: ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్‌ నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం మదనపల్లె మండలంలోని వేంపల్లె, మాలేపాడు పంచాయతీల్లో జరిగిన ఉపాఽధి పనులను ఆయనతో పాటు రాష్ట్ర కోఆర్డినేటర్‌ సుధీర్‌, అంబుడ్స్‌పర్సన్‌ పద్మజ, ఏపీడీ చందన తదితరులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వేంపల్లె పంచాయతీ కొండమీద తాండాలో రైతు బుజ్జమ్మ సాగుచేసిన రోజా తోటను పరిశీలించారు. నెలకు ఖర్చులు పోను రూ.30వేలకు పైగా ఆదాయం వస్తుందని  రైతు తెలిపారు. అనంతరం జంగాలపల్లె రోడ్డులో  ఫారంపాండ్‌ను పరిశీలించారు. అదేవిధంగా గ్రామాలకు ఉపయోగపడే పనులు చేసుకుని అభివృద్ధి చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.  ఎంపీడీవో లీలామాధవి, ఏపీవో సుబ్రమణ్యం, టీసీలు పవన్‌, సుప్రజ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-04T05:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising