ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి

ABN, First Publish Date - 2021-06-13T05:14:40+05:30

రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతిచెందిన సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.

మహిళ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి అర్బన్‌, జూన్‌ 12: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ(35) మృతిచెందిన సంఘటన శనివారం శ్రీకాళహస్తిలో జరిగింది. రేణిగుంట రైల్వే ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ కథనం మేరకు... రేణిగుంట నుంచి గూడూరువైపు వెళుతున్న రైలుకు ఎదురుగా వచ్చి శనివారం ఉదయం ఓ గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే సిబ్బంది గుర్తించి వివరాలు ఆరా తీయగా లభ్యం కాలేదు. దీంతో గుర్తుతెలియని మహిళ మృతిచెందినట్లు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి బంధువులు శ్రీకాళహస్తి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు. 

Updated Date - 2021-06-13T05:14:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising