ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గో సమ్మేళనానికి రెండువేల మంది రైతులు

ABN, First Publish Date - 2021-10-19T07:41:48+05:30

తిరుపతిలో ఈనెల 30, 31 తేదీల్లో టీటీడీ, యుగతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే గో సమ్మేళనానికి రెండువేల మంది రైతులు హాజరవుతున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.

సమీక్షలో మాట్లాడుతున్న జేఈవో వీరబ్రహ్మం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):   తిరుపతిలో ఈనెల 30, 31 తేదీల్లో టీటీడీ, యుగతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే గో సమ్మేళనానికి రెండువేల మంది రైతులు హాజరవుతున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. వీరికి బస, ఆహార వసతి కల్పనకు టీటీడీ అధికారులు సమన్వయంగా పని చేయాలని కోరారు. తిరుపతిలో సోమవారం ఆయన టీటీడీ అధికారులతో సమీక్షించారు. తిరుచానూరు, తిరుపతిలోని రెండు, మూడు సత్రాలు, ఎస్వీ విశ్రాంతి గృహంలో బస ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌, టీటీడీ మాజీ సభ్యుడు శివకుమార్‌, ధార్మిక ప్రాజెక్టుల ప్రొగ్రామింగ్‌ అధికారి విజయసారథి, గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T07:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising