ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-04-17T06:12:52+05:30

కరోనాతో ఇద్దరు మృతి చెందారు. మదనపల్లె పట్టణం శివాజీనగర్‌, మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన విద్యార్థిని మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, ఏప్రిల్‌ 16: కరోనాతో ఇద్దరు మృతి చెందారు. మదనపల్లె పట్టణం శివాజీనగర్‌కు చెందిన దం పతులకు ఐదురోజుల కిందట కొవిడ్‌ పరీక్ష నిర్వహిం చగా వ్యాధి నిర్ధరణ అయ్యింది. ఈక్రమంలో కుటుంబ సభ్యులు బాధితులను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్ప త్రిలో చేర్పించారు. కాగా శుక్రవారం భర్త పరిస్థితి విష మంగా మారడంతో జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆయన మృతి చెందారు. స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన విద్యార్థిని మూడు రోజు లుగా జ్వరంతో బాధపడుతోంది. శుక్రవారం జిల్లా వైద్య శాలలో కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ నిర్ధరణ అ య్యింది. అనంతరం చికిత్సలు ప్రారంభించగా పరిస్థితి విషమించి మృతి చెందింది.

Updated Date - 2021-04-17T06:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising