ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సుల ఢీ: 15 మందికి గాయాలు

ABN, First Publish Date - 2021-10-30T04:58:25+05:30

రెండు బస్సులు ఢీకొనడంతో 15 మంది గాయపడిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది.

ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, అక్టోబరు 29: రెండు బస్సులు ఢీకొనడంతో 15 మంది గాయపడిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండలంలోని మేర్లపాక వద్దకు వచ్చింది. అదే సమయంలో వెనుకే వస్తున్న మరో ఆర్టీసీ బస్సు వేగంగా వస్తూ ఈ బస్సును ఢీకొంది. ఈ సంఘటనలో 15 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-30T04:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising