ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈబీ ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి బదిలీ

ABN, First Publish Date - 2021-07-08T06:30:19+05:30

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి బదిలీ అయ్యారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఈయన ఏడాదికిపైగా జిల్లాలో ఎస్‌ఈబీ ఏఎస్పీగా విధులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, జూలై 7: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి బదిలీ అయ్యారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఈయన ఏడాదికిపైగా  జిల్లాలో ఎస్‌ఈబీ ఏఎస్పీగా విధులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బదిలీల్లో భాగంగా ఈయన్ను చిత్తూరు నుంచి గుంటూరు రూరల్‌ ఏఎస్పీ(అడ్మిన్‌)గా బదిలీ చేసింది. కాగా చిత్తూరుకు ఇంకా ఎవరిని నియమించలేదు.


Updated Date - 2021-07-08T06:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising