ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చదవడం మాకిష్టం’పై నేటినుంచి శిక్షణ

ABN, First Publish Date - 2021-01-27T06:57:21+05:30

‘చదవడం మా కిష్టం’ అనే అంశంపై బుధవారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు టీచర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 26: ‘చదవడం మా కిష్టం’ అనే అంశంపై బుధవారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు టీచర్లకు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని ఎస్‌ఎస్‌ ఏపీసీ వెంకటరమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో మండలం నుంచి ఎంపిక చేసిన 10 మంది టీచర్లకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. 


దీక్ష కార్యక్రమంపైనా.. 

దీక్ష కార్యక్రమంపైనా బుధవారం నుంచి ఈనెల 30వ తేదీవరకు శిక్షణ తరగతులు ఉంటాయని డీఈవో నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు డివిజన్‌ ఉపాధ్యాయులకు వేము ఇంజనీరింగ్‌ కళాశాలలో, మదనపల్లె డివిజన్‌ ఉపాధ్యాయులకు అంగళ్లులోని విశ్వం ఇంజనీరింగ్‌ కళాశాలలో, పుత్తూరు డివిజన్‌ ఉపాధ్యాయులకు సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో, తిరుపతి డివిజన్‌ ఉపాధ్యాయులకు ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో శిక్షణ తరగతులు ఉంటాయని వివరించారు. 

Updated Date - 2021-01-27T06:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising