ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి ముస్లిం ఉద్యోగులకు గంట వెసులుబాటు

ABN, First Publish Date - 2021-04-13T05:56:48+05:30

ముస్లిం సంప్రదాయాలు పాటించే ప్రభుత్వ ఉద్యోగులందరికీ బుధవారం నుంచి రోజువారీ పని సమయాల్లో ఒక గంటపాటు వెసులుబాటు కల్పిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, ఏప్రిల్‌ 12: ముస్లిం సంప్రదాయాలు పాటించే ప్రభుత్వ ఉద్యోగులందరికీ బుధవారం నుంచి రోజువారీ పని సమయాల్లో ఒక గంటపాటు వెసులుబాటు కల్పిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్‌ మాసం ఆరంభం నుంచి నెల రోజుల పాటు సాయంకాలం విధుల నుంచి ఒక గంట ముందుగా వెళ్ళేందుకు అనుమతించారు. సంబంధిత ఉద్యోగులందరితో పాటు ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లందరికీ ఈ వెసులుబాటు కల్పించారు. మే నెల 13వ తేదీ వరకూ రంజాన్‌ మాసమంతా ఇది అమల్లో వుంటుంది. ఈ మేరకు జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.


Updated Date - 2021-04-13T05:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising