ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు పేదల ఆకలి తీర్చి.. నేడు నిరుపయోగంగా మారి

ABN, First Publish Date - 2021-08-02T06:26:45+05:30

నాడు.. ఎందరో పేదలకు రూ.5తో ఆకలి తీర్చిన భవనమిది. దీనికోసం శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో రూ.కోటితో ప్రభుత్వాస్పత్రి మార్గంలోను, రామసేతు వంతెన సమీపంలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్‌ భవనాలు నిర్మించింది. నేడు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ భవనాలు మూతపడ్డాయి. నిరుపయోగంగా మారడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి.

చెత్తతో నిండిన భవనం గది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అధ్వానంగా అన్న క్యాంటీన్‌ భవనాలు 


(శ్రీకాళహస్తి అర్బన్‌)

నాడు.. ఎందరో పేదలకు రూ.5తో ఆకలి తీర్చిన భవనమిది. దీనికోసం శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో రూ.కోటితో ప్రభుత్వాస్పత్రి మార్గంలోను, రామసేతు వంతెన సమీపంలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్‌ భవనాలు నిర్మించింది. నేడు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ భవనాలు మూతపడ్డాయి. నిరుపయోగంగా మారడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. వీటి నిర్మాణానికి వెచ్చించిన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది. ఒకప్పుడు పేదల ఆకలిని తీర్చిన ప్రభుత్వాస్పత్రి మార్గంలోని అన్న క్యాంటీన్‌ భవనం ప్రస్తుతం ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ భవనాలను వినియోగంలోకి తేవాల్సి ఉంది.

Updated Date - 2021-08-02T06:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising