ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురువులను పూజించినపుడే ఉన్నతస్థాయికి

ABN, First Publish Date - 2021-07-25T05:22:29+05:30

మండలంలోని మునగలపాళెం జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం సందడిగా ప్రతిభావంతుల సమావేశం జరిగింది.

ఎమ్మెల్యే మధును సన్మానిస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, జూలై 24: మండలంలోని మునగలపాళెం జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం సందడిగా ప్రతిభావంతుల సమావేశం జరిగింది. ఇదే పాఠశాలలో టెన్త్‌ చదివిన ప్రతిభావంతులైన విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గురువులను పూజించినపుడే విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకుంటారని సూచించారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మంజుభార్గవి, హెచ్‌ఎం వేణుగోపాల్‌, నాయకులు కిషోర్‌రెడ్డి, మోహన్‌నాయుడు, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising