ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupati: రెండో రోజుకు జనాగ్రహ దీక్ష

ABN, First Publish Date - 2021-10-22T15:59:10+05:30

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు చేపట్టిన జనాగ్రహ దీక్ష రెండో రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు చేపట్టిన  జనాగ్రహ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్షలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్ శిరీష పాల్గొన్నారు. రెండో రోజు  వైసీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. చంద్రబాబు దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించారు. జనాగ్రహ దీక్ష శిబిరం ఎదురుగా శవ యాత్ర నిర్వహించిన వైసీపీ నేతలు అనంతరం శిబిరం ఎదుట దహనక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2021-10-22T15:59:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising