ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో సీపీఎం నిరసన

ABN, First Publish Date - 2021-05-11T17:58:46+05:30

: రూయా కొవిడ్ మృతులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సీపీఎం నిరసనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రుయా కొవిడ్ మృతులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సీపీఎం నిరసనకు దిగింది. ఈ సందర్భంగా సీఐటీయు నేత కందారపు మురళి మాట్లాడుతూ రుయా ఆస్పత్రి ఘటనలో జిల్లా కలెక్టర్ ప్రకటించిన 11 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారని అన్నారు. మృతుల సంఖ్యను ప్రభుత్వం బయట పెట్డాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని మురళి అన్నారు.

Updated Date - 2021-05-11T17:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising