వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
ABN, First Publish Date - 2021-12-03T15:24:40+05:30
వదర ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు.
తిరుపతి: వదర ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం శ్రీకృష్ణనగర్, సరస్వతినగర్లో పర్యటిస్తున్న సీఎం వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పంట, పశువులు నష్టపోయిన రైతులతో సీఎం జగన్ మాట్లాడారు.
Updated Date - 2021-12-03T15:24:40+05:30 IST