TTD ఎడీ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత
ABN, First Publish Date - 2021-12-10T14:06:47+05:30
టీటీడీ ఎడీ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఆర్ పల్లె పోలీసు మైదానంలో ఎప్ఎంఎస్ కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
తిరుపతి: టీటీడీ ఎడీ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఆర్ పల్లె పోలీసు మైదానంలో ఎప్ఎంఎస్ కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మద్దుతు తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఎప్ఎంఎస్ కార్మికుల ఆందోళనను అడ్డుకున్నారు. అనంతరం వారిని బలవంతంగా అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీసు స్టేషన్కు తరలించారు.
Updated Date - 2021-12-10T14:06:47+05:30 IST