ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupati: 365 రోజులకు చేరుకున్న అటవీశాఖ కాంట్రాక్టు కార్మికుల దీక్ష

ABN, First Publish Date - 2021-11-26T16:46:05+05:30

అటవీశాఖ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన దీక్ష 365 రోజులకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: అటవీశాఖ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన దీక్ష 365 రోజులకు చేరుకుంది. అటవీ శాఖ కార్మికుల సమస్యలను తీర్చాలంటూ టీటీడీ ఫారెస్ట్ ఆఫీస్ ముందు భారీగా బైఠాయించారు. కార్మికులకు ఆర్పీఐ, టీడీపీ సీఐటీయూ, టీటీడీ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. అటవీశాఖ కార్మికుల నిరసనల నేపథ్యంలో పోలీసులు, విజిలెన్స్  అధికారులు భారీగా మోహరించారు. అటవీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందంటూ అటవీశాఖ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-26T16:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising