Tirupatiలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నిరసన
ABN, First Publish Date - 2021-12-13T19:19:34+05:30
ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
తిరుపతి: ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎంఆర్ పల్లె కూడలి నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి పీఆర్సీ అమలు చేయాలని ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2021-12-13T19:19:34+05:30 IST