ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో 21 మంది తమిళ స్మగ్లర్ల అరెస్ట్

ABN, First Publish Date - 2021-09-02T18:05:56+05:30

చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ వద్ద ఎర్రచందనం కోసం అడవిలోకి వెళ్లేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ వద్ద ఎర్రచందనం కోసం అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన 21 మంది తమిళ స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో 5 మంది మైనర్లును జువనైల్ హోంకు తరలించారు. 16 మందిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందరరావు తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్ల నుంచి పది గొడ్డేళ్లు,12 సెల్ పోన్లు, రూ.10,910 నగదును సీజ్ చేశారు. 

Updated Date - 2021-09-02T18:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising