ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ABN, First Publish Date - 2021-12-20T17:30:30+05:30

ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ఎప్పుడూ ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ఎప్పుడూ ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటుంది. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి విపత్కార పరిస్థితులు ఎదురైనా మేమున్నామంటూ ఎన్టీఆర్ ట్రస్టు భరోసానిస్తుంది. ఇటీవల ఏపీలో కురిసిన కుండపోత వర్షాలకు తిరుపతి పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వందలాది ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో అనేకమంది బాధితులు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. అలాంటి వారికి తానున్నానంటూ ఎన్టీఆర్ ట్రస్టు అధ్యక్షురాలు నారా భువనేశ్వరి ముందుకొచ్చారు. తిరుపతి పట్టణంలో ఇప్పటికే అనేక పర్యాయాలు పర్యటించి వరదబాధితులను ఆదుకున్న భువనేశ్వరి సోమవారం కూడా మరికొంతమంది బాధితులకు సాయమందించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు సభ్యులతో కలిసి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు, ఇతర వస్తువులను అందించనున్నారు. కొంతమంది బాధితులకు నగదు సాయం కూడా చేయనున్నారు.  

Updated Date - 2021-12-20T17:30:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising