AP: శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.23కోట్లు
ABN, First Publish Date - 2021-08-23T13:16:06+05:30
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న(ఆదివారం) శ్రీనివాసున్ని 22,832 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 10,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.33 కోట్ల ఆదాయం వచ్చింది.
Updated Date - 2021-08-23T13:16:06+05:30 IST