ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీరకుప్పం తాగునీటి పథకం పూర్తికి గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2021-06-20T05:41:02+05:30

సత్యవేడు నియోజకవర్గంలోని బీరకుప్పం గ్రామానికి మంజూరైన కేంద్ర రక్షిత నీటి సరఫరా (సీపీడబ్ల్యుఎస్‌) పథకం పూర్తి చేయడానికి గడువు పొడిగిస్తూ పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది శనివారం ఆదేశాలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, జూన్‌ 19: సత్యవేడు నియోజకవర్గంలోని బీరకుప్పం గ్రామానికి మంజూరైన కేంద్ర రక్షిత నీటి సరఫరా (సీపీడబ్ల్యుఎస్‌) పథకం పూర్తి చేయడానికి గడువు పొడిగిస్తూ పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది శనివారం ఆదేశాలు జారీ చేశారు. రూ. 3 కోట్ల అంచనాతో ఈ రక్షిత నీటి సరఫరాను బీరకుప్పంతోపాటు మరో 9 కుగ్రామాలకు నీటి సరఫరా చేసే పనులు చేయ డానికి 2018 సెప్టెంబరులో కాంట్రాక్టరుకు అప్పగించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీ నాటికి తాగునీటి సరఫరా జరగాల్సి ఉంది. అయితే గడువులోగా పనులు పూర్తి కాకపోవడంతో ఆగస్టు 31వ తేదీ వరకూ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-06-20T05:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising