ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హథీరాంజీ కాలనీలో చోరీ

ABN, First Publish Date - 2021-10-15T06:38:20+05:30

హథీరాంజీ కాలనీలో చోరీ జరిగింది. ఈ సంఘటన ఏడ్రోజుల తర్వాత వెలుగుచూసింది.

చిందరవందరగా పడేసిన వస్తువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల అపహరణ

ఏడ్రోజుల తర్వాత వెలుగులోకి..


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 14: హథీరాంజీ కాలనీలో చోరీ జరిగింది. ఈ సంఘటన ఏడ్రోజుల తర్వాత వెలుగుచూసింది. ఎంఆర్‌పల్లె సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్‌ చంద్రశేఖర్‌ హథీరాంజీ కాలనీలో కాపురం ఉంటున్నాడు. ఈనెల ఏడో తేదీన కుటుంబంతో కలిసి స్వస్థలం కడప జిల్లా కోడూరుకు వెళ్లాడు. తిరిగి బుధవారం రాత్రి ఇంటికి రాగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. లోపలకెళ్లి చూస్తే వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండటంతో చోరీ జరిగిందని అర్థమైంది. పొద్దుపోయాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం కేసు నమోదుచేశారు. మొత్తం 20 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు కిలో బరువైన వెండి వస్తువులు చోరీ అయ్యాయని బాధితుడు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. 

Updated Date - 2021-10-15T06:38:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising