ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN, First Publish Date - 2021-12-02T06:00:52+05:30

సచివాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

రికార్డులు పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, డిసెంబరు 1: సచివాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పాపానాయుడుపేట గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పథకాల బోర్డులను పరిశీలించారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి రికార్డులు అప్‌డేట్‌గా ఉంచుకోవాలన్నారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న గ్రామీణ పశువైద్యశాలను సందర్శించారు. రికార్డులు, పశువుల దాణా, మందుల నిల్వలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీపీవో దశరథరామిరెడ్డి, డీఎల్‌డీవో ఆదిశేషారెడ్డి, ఎంపీడీవో విష్ణుచిరంజీవి, డీపీఆర్‌సీ రిసోర్స్‌పర్సన్‌ షణ్ముగం, సర్పంచ్‌ లలిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T06:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising