ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుయా ఘటన మానవహక్కుల ఉల్లంఘన

ABN, First Publish Date - 2021-05-15T06:06:00+05:30

తిరుపతిలోని రుయాస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటన మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ప్రఫుల్ల చంద్రకు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ శుక్రవారం లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ మానవహక్కుల చైర్మన్‌కు చింతా మోహన్‌ లేఖ

తిరుపతి, మే14 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని రుయాస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటన మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ప్రఫుల్ల చంద్రకు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ శుక్రవారం లేఖ రాశారు. ఈ సంఘటనలో సుమారు 30 మంది చనిపోయారన్నారు. బాధ్యులపై కేసునమోదు చేసి దర్యాప్తు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆ లేఖలో ఆయన కోరారు.

Updated Date - 2021-05-15T06:06:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising