ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్‌రోడ్డుపల్లెలో రైలు ఢీ కొని వృద్ధురాలి మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:34:07+05:30

చంద్రగిరి మండలం కల్‌రోడ్డుపల్లెలో రైలు ఢీకొని గోవిందమ్మ (70) మృతిచెందారు.

మృతి చెందిన గోవిందమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రగిరి, జనవరి 15: చంద్రగిరి మండలం కల్‌రోడ్డుపల్లెలో రైలు ఢీకొని గోవిందమ్మ (70) మృతిచెందారు. పాకాల రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ గౌరిశంకర్‌ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఈమెకు చెముడు. గురువారం సాయంత్రం సమీపంలోని పట్టాలు దాటుతుండగా రైలు రావడాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. పాకాల రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-16T05:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising