ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువలోపడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-17T08:00:10+05:30

కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన శనివారం తిరుపతిలో జరిగింది. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల మేరకు..

రఘు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 16: కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన శనివారం తిరుపతిలో జరిగింది. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. కార్వేటినగరానికి చెందిన రఘు (35) నిర్మాణ రంగంలో పనిచేస్తూ భార్య, ఇద్దరు బిడ్డలతో బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. దసరా పండగ సందర్భంగా ఎనిమిది రోజుల కిందట భార్య, పిల్లలతో కలిసి ఇస్కాన్‌ సమీపంలోని టీటీడీ క్వార్టర్స్‌లో ఉంటున్న అత్తింటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగిరాలేదు. శనివారం ఉదయానికి క్వార్టర్స్‌కు సమీపంలోని హరేరామ మార్గంలో రోడ్డు పక్కనున్న కాలువలోపడి మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇతను మద్యానికి బానిస అయినట్లు విచారణలో తేలిందని సీఐ పేర్కొన్నారు. మద్యం ఎక్కువగా తాగడం వల్లే కాలువలోపడి మృతి చెందినట్టు భావిస్తున్నట్టు చెప్పారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-17T08:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising