ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి

ABN, First Publish Date - 2021-10-19T06:50:58+05:30

అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి చిరుత పులి మృతి చెందిన సంఘటన తవణం పల్లె మండలంలో జరిగింది.

చిరుత కళేబరం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తవణంపల్లె, అక్టోబరు 18: అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి చిరుత పులి మృతి చెందిన సంఘటన తవణం పల్లె మండలంలో జరిగింది. మడవనేరి గ్రామ సమీపంలోని చినపాపమ్మకు చెందిన పంట చేన్లో అడవి జంతువుల కోసం ఎవరో ఉచ్చులను ఏర్పాటు చేశారు. ఈ ఉచ్చులో చిక్కుకొని మూడు సంవత్సరాల వయసున్న మగ చిరుత పులి ఆదివారం రాత్రి మృతి చెందింది. గ్రామస్తుల సమాచారంతో వెస్ట్‌ డీఏఫ్‌వో రవి శంకర్‌, రేంజర్‌ సుభాష్‌,ఎఫ్‌ఎస్‌వో శివరామ్‌ సిబ్బందితో సంఘటనా స్థలం వద్దకు చేరుకొని చిరుత పులి కళేబరాన్ని పరిశీలించా రు.పశుసంవర్ధక శాఖ అధికారులతో పంచనామా నిర్వహించి ఖననం చేశారు.

Updated Date - 2021-10-19T06:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising