ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిద్దెపై నుంచి దూకి బాలుడి మృతి

ABN, First Publish Date - 2021-08-03T06:57:33+05:30

కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో మిద్దెపై నుంచి దూకడంతో పునీత్‌ (12) మృతిచెందాడు.

పునీత్‌ (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రగిరి, ఆగస్టు 2: కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో మిద్దెపై నుంచి దూకడంతో పునీత్‌ (12) మృతిచెందాడు. ఈ విషాద ఘటన చంద్రగిరి మండలం పనపాకం పేటలో సోమవారం చోటుచేసుకుంది. మిద్దెపై ఇద్దరు పిల్లలు అడుకుంటుండగా, వీరి వద్దనున్న తిండి పదార్థాలను కోతులు ఎత్తుకెళ్లాయి. దీంతో ఇద్దరూ కట్టెలు తీసుకొని కోతులను తరిమేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కోతులు తిరగబడి పిల్లల వెంట పడ్డాయి. భయంతో వీటి నుంచి తప్పించుకునే క్రమంలో ఒకరు మెట్ల గుండా కిందికి దిగిపోగా, పునీత్‌ మిద్డెపై నుంచి కిందకు దూకాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో పనపాకంపేటలో విషాదం నెలకొంది. 

Updated Date - 2021-08-03T06:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising