ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ABN, First Publish Date - 2021-11-29T06:21:51+05:30

విద్యుత్‌ షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన వరదయ్యపాలెం మండలం నెల్లటూరులో ఆదివారం జరిగింది.

మృతి చెందిన కిషోర్‌ (ఫైల్‌ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు, నవంబరు 28: విద్యుత్‌ షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన వరదయ్యపాలెం మండలం నెల్లటూరులో ఆదివారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు....గ్రామానికి చెందిన గుమ్మడి రమేష్‌ ఇంటి గోడలు వర్షానికి తడిచి ఉండడంతో గోడలకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. ఈ క్రమంలో రమేష్‌ కుమారుడు కిషోర్‌ (17) గోడలను ముట్టుకోవడంతో షాక్‌ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా కిషోర్‌ వరదయ్యపాళెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. బాలుడి మృతితో నెల్లటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.


Updated Date - 2021-11-29T06:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising