ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో ఉపాధ్యాయురాలి మృతి

ABN, First Publish Date - 2021-05-17T06:11:08+05:30

కొవిడ్‌ బారినపడి శ్రీకాళహస్తికి చెందిన ఉపాధ్యాయురాలు శ్రీలత ఆదివారం మృతిచెందారు.

శ్రీలత (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, మే 16: కొవిడ్‌ బారినపడి శ్రీకాళహస్తికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు మృతిచెందారు. వివరాలివీ.. పట్టణ కొత్తపేట జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు పండిట్‌గా శ్రీలత(53) పనిచేస్తున్నారు. తిరుపతిలో నివాసముంటున్న ఆమెకు ఇటీవల కరోనా సోకింది. అప్పటి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలత ఆదివారం మృతిచెందారు. ఆమె మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-05-17T06:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising