ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో టీచర్‌ మృతి

ABN, First Publish Date - 2021-05-14T04:48:00+05:30

కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన పెద్దపంజాణి మండలంలో గురువారం చోటుచేసుకుంది.

నాగమణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపంజాణి, మే 13 : కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన పెద్దపంజాణి మండలంలో గురువారం చోటుచేసుకుంది. చళమంగలంలో నివాసం ఉంటున్న నాగమణి(51) పలమనేరు బాలికోన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వారం రోజులక్రితం ఈమె భర్త ప్రకాష్‌(58) కరోనాతో  మృతిచెందాడు. భర్త మృతితో నాగమణి కరోనా పరీక్ష చేయించుకుంది. ఆమెకు పాజిటివ్‌ రావడంతో వేలూరు సీఎంసీలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారం వ్యవధిలో తల్లి, తండ్రి ఇరువురు మృతిచెందడంతో ఆపిల్లలు అనాథలుగా మారారు. ఇదే కుటుంబం పౌరోహిత్యం కూడా నిర్వహిస్తుండడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. నాగమణి మృతికి పెద్దపంజాణి, పలమనేరు ఎంఈవోలు సంతాపాన్ని ప్రకటించారు.

Updated Date - 2021-05-14T04:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising