చిత్తూరులో రెండో రోజు చంద్రబాబు పర్యటన
ABN, First Publish Date - 2021-02-26T14:51:13+05:30
జిల్లాలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగనుంది.
చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు బస చేసిన కుప్పం ఆర్అండ్బి అతిథి గృహం వద్దకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ప్రజల నుంచి అర్జీలను చంద్రబాబు స్వీకరించనున్నారు.
Updated Date - 2021-02-26T14:51:13+05:30 IST