ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: చంద్రబాబు రెండో రోజు పర్యటనలోనూ ప్లెక్సీల రగడ

ABN, First Publish Date - 2021-10-30T19:07:34+05:30

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటనలోనూ ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటనలోనూ ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. గుడిపల్లి మండలం గుంజా రాళ్ళపల్లి వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేశారు. అటు మండల కేంద్రమైన శాంతిపురంలోనూ టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో నిన్నటి రోజు ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్ సమీపంలోని లక్ష్మీపురం వద్ద టీడీపీ బ్యానర్లను గుర్తుతెలియని దుండగులు చించివేయగా.... దీనికి ప్రతీకారంగా వైసీపీ బ్యానర్లను టీడీపీ శ్రేణులు  చించివేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రెండో రోజు కూడా టీడీపీ బ్యానర్లను గుర్తుతెలియని దుండగులు చించివేయడంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2021-10-30T19:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising