ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కంటి సేవలో తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి

ABN, First Publish Date - 2021-10-19T05:30:00+05:30

శ్రీకాళహస్తీశ్వరుడిని తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎంజే సుబ్రమణియన్‌ ప్రసాద్‌ దర్శించుకున్నారు.

ముక్కంటి ఆలయంలో జడ్జి సుబ్రమణియన్‌ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, అక్టోబరు 19: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని మంగళవారం తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎంజే సుబ్రమణియన్‌ ప్రసాద్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జడ్జికి ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకోగా వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి, ముక్కంటి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising