ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-12-01T06:39:25+05:30

తుఫాను కారణంగా జలమయమైన గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు.

జీపాళెం వద్ద కొట్టుకుపోయిన కాజ్‌వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, నవంబరు 30: తుఫాను కారణంగా జలమయమైన గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. రేణిగుంట మండలం వెదళ్లచెరువు ఎస్టీకాలనీ, జీపాళెం- గాజులమండ్యం మధ్య కొట్టుకుపోయిన కాజ్‌వేను మంగళవారం పరిశీలించిన ఆయన అధికారులతో మాట్లాడారు. వర్షపునీరు నిల్వ ఉన్న కాలనీల్లో నీటిని త్వరగా తరలించి అక్కడి ప్రజలకు వైద్యసేవలందించాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులు, వైద్యసిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీళ్లు ఎక్కువగా ఉన్న కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎస్టీ కాలనీ ప్రజలను వెంటనే పునరావాసాలకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కనకనరసారెడ్డి, తహసీల్దారు శివప్రసాద్‌, ఎంపీడీవో హరిబాబు, డిప్యూటీ తహసీల్దారు ఏకే ప్రేమ్‌కుమార్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T06:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising