ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకు వెళ్లి యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-05-12T06:38:58+05:30

ఈత సరదా యువకుడి ప్రాణాలను బలి తీసు కుంది.

రెడ్డిశేఖర్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బి.కొత్తకోట, మే 11: ఈత సరదా  యువకుడి ప్రాణాలను బలి తీసు కుంది. మదన పల్లె పట్టణం ఇండ స్ట్రి యల్‌ ఎస్టేట్‌ సమీపం లోని సత్య సాయి కాలనీకి చెందిన కె.గోపాల్‌ కుమారుడు రెడ్డిశేఖర్‌(23) మంగళవారం బి.కొత్తకోట మండలంలో నీటమునిగి మృతి చెందాడు.  మదనపల్లెకు చెందిన రెడ్డిశేఖర్‌ బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన స్నేహితులతో కలిసి సమీ పంలోని బడికాయలపల్లె పెద్ద చెరువుకు ఈతకు వెళ్లారు. రెడ్డిశేఖర్‌ ఈత కొడుతూ ఊపిరాడక చెరువులో మునిగి పోయాడు. గమనించిన స్నేహితులు బడికాయలపల్లె యువకుల సాయంతో చెరువు నుంచి వెలుపలికి తీయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు చెప్పారు. 

Updated Date - 2021-05-12T06:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising