ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యం

ABN, First Publish Date - 2021-10-27T05:50:38+05:30

సదుం బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యమయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సదుం,అక్టోబరు 26: సదుం బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ ధరణీధర్‌ కథనం మేరకు.. చౌడేపల్లెకు చెందిన భార్గవి కుమారుడు తరుణ్‌ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం 10.30 గంటల ప్రాంతంలో ఉపాధ్యాయులకు చెప్పకుండా స్కూల్‌ నుంచి వెళ్లిపోయాడు.  సోమ వారం విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడగా తరుణ్‌ ఇంటికి వెళ్లలేదని తెలిసింది. దీంతో తరుణ్‌ అదృశ్యంపై సదుం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిసినవారు 9440900701 తెలియ జేయాలని కోరారు.

Updated Date - 2021-10-27T05:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising