ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ బలోపేతానికి కృషి చేయండి: కిశోర్‌

ABN, First Publish Date - 2021-07-25T06:22:41+05:30

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

కిశోర్‌రెడ్డిని కలిసిన టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురబలకోట, జులై 24: టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఇటీవల రాజంపేట పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అయూబ్‌ బాషా, టీడీపీ మండల అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌తో పాటు తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆయన్ను కలిసి సన్మానించారు.. ఈ సందర్భంగా ఆయన నియోజకవ ర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలను చర్చించారు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు.

Updated Date - 2021-07-25T06:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising